కోహ్లీ భార్యపై కామెంట్.. మహిళా జర్నలిస్టును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (15:45 IST)
బాలీవుడ్ హీరోయిన్, క్రికెటర్ సతీమణి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ పర్యటనలో ఉన్నాడు. అనుష్క భారత్‌లోనే వుంది. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, అనుష్క పోస్టుపై మీనా దాస్ నారాయణ్ అనే ఓ మహిళా జర్నలిస్టు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో విరుష్క ఫ్యాన్స్ చాలామంది ఆ జర్నలిస్ట్‌ని ట్రోల్ చేస్తున్నారు. 
 
మీనా దాస్ తన పోస్ట్‌లో ''అనుష్క నిన్ను విరాట్ కేవలం గర్భవతిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ దేశానికి రాణిని కాదు. మీ ఆనందం అనే గుర్రానికి కళ్లెం వేయండి'' అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ పై పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్వీట్ పై టాలీవుడ్ దర్శకుడు మారుతి మండిపడ్డాడు. 
 
మహిళా జర్నలిస్టు అయి వుండి సాటి మహిళపై ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. ప్రతి మహిళకు మాతృత్వం అనేది ఇంగ్లండ్ రాణి అర్హత కంటే గొప్పదని పేర్కొన్నారు. ప్రతి మహిళకు తన ఇల్లే రాజ్యం. అక్కడ తాను ఓ రాణి. అనుష్క సెలబ్రిటీ కాకముందు ఓ మహిళ. గర్భవతిగా ఆమె ఆనందాన్ని, తన బేబీ బంప్‌ను చూపేందుకు అన్ని విధాలా అర్హురాలు" అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments