Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన వ్యాపారవేత్త

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (13:02 IST)
క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.. 52 ఏళ్ల వ్యక్తి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మృతుడు జయేష్ చున్నిలాల్ సావ్లా క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఆ సమయంలో తలకు బంతి తగిలి స్పృహతప్పి పడిపోయాడని పోలీసులు తెలిపారు. ఒక మైదానంలో ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 
 
52 ఏళ్ల వ్యాపారవేత్త అయిన జయేష్.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, మరొక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి అకస్మాత్తుగా అతని తలపై తాకడంతో అతను స్పృహ కోల్పోయాడు. 
 
ఆపై ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ అప్పటికే జయేష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments