Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వన్డే మ్యాచ్ : సఫారీ జట్టు టార్గెట్ 288 రన్స్

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:19 IST)
ఆతిథ్య సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా ముంగిట 288 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. 
 
తొలి వన్డే జరిగిన పార్ల్ స్టేడియంలోనే శుక్రవారం రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో రిషబ్ పంత్ 85, రాహుల్ 55 చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అత్యధికంగా 179 రన్స్ జోడించారు. చివరలో శార్దూల్ ఠాకూర్ అదిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 
 
శార్దూల్, అశ్విన్‌లు కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 48 రన్స్ చేశారు. అలాగే, ధవాన్ 29, శ్రేయాస్ అయ్యర్ 11, వెంకటేష్ అయ్యర్ 22 చొప్పున పరుగుల చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 20 రన్స్ వచ్చాయి. సౌతాఫ్రికా బౌలర్లలో షంషీ రెండు వికెట్లు తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

తర్వాతి కథనం
Show comments