Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గులేదా.. ప్రజలను మోసం చేసేందుకు నా పేరు వాడుకుంటారా?: సెహ్వాగ్

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (17:45 IST)
ట్విట్టర్లో ఛలోక్తులు, చమత్కారాలను కలిపి ట్వీట్ చేయడంలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దిట్ట. ఇతడు సామాజిక వెబ్ సైట్లలో ఎంతమేరకు హాస్యం పండిస్తాడో.. అంతకంతట కోపిష్టి కూడాను. తాజాగా ఓ ఘటనపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
 
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ ప్రకటనలకు సెహ్వాగ్‌ పేరును ఆయన అనుమతి లేకుండా వాడుకుంది. దుబాయ్‌లో జరుగుతున్న టీ-20ల్లో పాల్గొనే ఓ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న సెహ్వాగ్.. ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు తన పేరును వాడుకోవడాన్ని వీరూ ఖండించాడు. 
 
తాను ప్రస్తుతం దుబాయ్‌లో వున్నానని, ఏ పార్టీతో తనకు సంబంధాలు లేవన్నాడు. ఏమాత్రం సిగ్గు లేకుండా ఎన్నికల ప్రచారం కోసం తన పేరు వాడుకున్నారు. ఇలా ప్రజలను మోసం చేసేందుకు తన పేరు వాడుకుంటున్నందుకు బాధగా వుంది. అధికారం కోసం ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయని.. వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments