Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ.. దక్షిణాఫ్రికా నుంచి కోహ్లీ తిరిగొచ్చాడు..

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (15:20 IST)
కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు భారత్ టెస్టు సిరీస్‌ను ప్రారంభించాల్సి ఉంది. దీనికి ముందు విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరంతా ఈ టెస్టు సిరీస్‌లో జట్టులో ఉన్నారు.
 
ఇంతలో, విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రావడం జట్టుకు దెబ్బే. కోహ్లీ కంటే ముందు మహ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా లేనందున టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లి భారత్‌కు తిరిగొచ్చాడు. ఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. 
 
అయితే అతని గురించి ఎలాంటి అధికారిక అప్ డేట్ కానీ, స్పష్టమైన సమాచారం కానీ బయటకు రాలేదు. డిసెంబర్ 26న సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం అతను జోహన్నెస్‌బర్గ్‌కు తిరిగి వస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
 
మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో వుండడని తెలుస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ నుండి అనుమతి తీసుకున్న తర్వాత కోహ్లీ మూడు రోజుల క్రితం ముంబైకి బయలుదేరినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

తర్వాతి కథనం
Show comments