Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేడుకలో కియారా డ్యాన్స్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (08:47 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఆమె ఇటీవలే ఆమె నటించిన షేర్షా, జుగ్‌జగ్ జీయో చిత్రాలకు వరుసగా 'ఉత్తమ నటి'  'పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను అందుకుంది.
 
ఇటీవలే తన ప్రియుడు-షేర్షా సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ 2023లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కోసం ఆమె సిద్ధం అవుతోంది. 
 
ముంబైలో జరిగే క్రీడా కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనుంది. బీసీసీఐ నిర్వహించే మహిళల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో కియారా  డ్యాన్స్ కోసం ఆమె అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4, 2023 నుండి ముంబైలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments