Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేడుకలో కియారా డ్యాన్స్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (08:47 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఆమె ఇటీవలే ఆమె నటించిన షేర్షా, జుగ్‌జగ్ జీయో చిత్రాలకు వరుసగా 'ఉత్తమ నటి'  'పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను అందుకుంది.
 
ఇటీవలే తన ప్రియుడు-షేర్షా సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ 2023లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కోసం ఆమె సిద్ధం అవుతోంది. 
 
ముంబైలో జరిగే క్రీడా కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనుంది. బీసీసీఐ నిర్వహించే మహిళల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో కియారా  డ్యాన్స్ కోసం ఆమె అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4, 2023 నుండి ముంబైలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments