ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేడుకలో కియారా డ్యాన్స్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (08:47 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఆమె ఇటీవలే ఆమె నటించిన షేర్షా, జుగ్‌జగ్ జీయో చిత్రాలకు వరుసగా 'ఉత్తమ నటి'  'పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను అందుకుంది.
 
ఇటీవలే తన ప్రియుడు-షేర్షా సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ 2023లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కోసం ఆమె సిద్ధం అవుతోంది. 
 
ముంబైలో జరిగే క్రీడా కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనుంది. బీసీసీఐ నిర్వహించే మహిళల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో కియారా  డ్యాన్స్ కోసం ఆమె అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4, 2023 నుండి ముంబైలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలపడుతున్న ఉపరితల ఆవర్తనం : తెలంగాణాలో మళ్లీ కుండపోతవర్షాలు

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు

ఏపీ గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.410.76 కోట్లు

AP: ఏపీలో రాజ్‌భవన్‌ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం

అయోధ్యలో భారీ పేలుడు.. భవనం కూలి ఐదుగురు దుర్మరణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments