Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్‌తో విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో ఎలా?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:33 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌తో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో వాలాడట. అవునా.. ఇదేంటి అనుకుంటున్నారు కదూ... అసలు సంగతికి వద్దాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో, సన్నీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సన్నీలియోన్, విరాట్ కోహ్లీ కలిసి వచ్చారని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ కూడా అనుకున్నాడట. 
 
విరాల్ భయానీతో పాటు ముంబై ఎయిర్ పోర్ట్ బీట్ చూసే విలేకరులు సైతం అదే అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూసిన తరువాతే వారికి అసలు విషయం తెలిసింది. అతని పేరు రజానీ. సన్నీ లియాన్‌కు మేనేజర్. వారిద్దరినీ వీడియో తీసిన విరాల్, "ఇతన్ని చూసి కోహ్లీ మ్యాచ్‌ కోసం ముంబై వచ్చాడని అనుకున్నాను" అని కామెంట్ పెట్టాడు.
 
మూడు గంటల వ్యవధిలో ఈ వీడియోను 80 వేల మందికి పైగా వీక్షించారు. రజానీ అచ్చం కోహ్లీలా కనిపిస్తున్నాడని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు భారీగా షేర్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments