సన్నీ లియోన్‌తో విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో ఎలా?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:33 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌తో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో వాలాడట. అవునా.. ఇదేంటి అనుకుంటున్నారు కదూ... అసలు సంగతికి వద్దాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో, సన్నీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సన్నీలియోన్, విరాట్ కోహ్లీ కలిసి వచ్చారని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ కూడా అనుకున్నాడట. 
 
విరాల్ భయానీతో పాటు ముంబై ఎయిర్ పోర్ట్ బీట్ చూసే విలేకరులు సైతం అదే అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూసిన తరువాతే వారికి అసలు విషయం తెలిసింది. అతని పేరు రజానీ. సన్నీ లియాన్‌కు మేనేజర్. వారిద్దరినీ వీడియో తీసిన విరాల్, "ఇతన్ని చూసి కోహ్లీ మ్యాచ్‌ కోసం ముంబై వచ్చాడని అనుకున్నాను" అని కామెంట్ పెట్టాడు.
 
మూడు గంటల వ్యవధిలో ఈ వీడియోను 80 వేల మందికి పైగా వీక్షించారు. రజానీ అచ్చం కోహ్లీలా కనిపిస్తున్నాడని కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు భారీగా షేర్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

తర్వాతి కథనం
Show comments