Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల తర్వాత ఢిల్లీ కోసం ఇషాంత్ శర్మ.. సత్తా తగ్గలేదే

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (08:27 IST)
Ishant Sharma
శుక్రవారం కోల్‌కతా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరఫున ఇషాంత్ శర్మ  బరిలోకి దిగి రెండు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ భారత క్రికెట్ జట్టులో అగ్రగామి బౌలర్. గత రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడని అతను శుక్రవారం ఢిల్లీ జట్టుకు ఆడాడు. 
 
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక శుక్రవారం మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 127 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 19.2 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఈ ఐపీఎల్ సిరీస్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.
 
IPL 2023 వేలంలో ఇషాంత్ శర్మ బేస్ ధర రూ. 50 లక్షలు. శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు ఎంచుకుంది. IPL 2021లో అతని జీతం 1.10 కోట్లు. శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో 6 జట్లకు ఆడాడు. అతను IPL 2008లో 3.80 కోట్లకు KKR చేత ఎంపికయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments