Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫైనల్ పోరు రంగం.. నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధం

Webdunia
శనివారం, 27 మే 2023 (19:54 IST)
ఐపీఎల్ ఫైనల్ పోరు రంగం సిద్ధమైంది. లీగ్ మ్యాచ్‌లు, క్వాలిఫైయర్స్ ముగిసిన వేళ.. ఐపీఎల్ 16 సీజన్ ముగింపు మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. 
 
ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీసీఐ... ఫైనల్ మ్యాచ్ ముందు ముగింపు వేడుకలను కూడా అట్టహాసంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దేశీయ సంగీతకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. 
 
గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ పోరు జరుగనుంది. 
 
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే 10సార్లు ఫైనల్‌కు చేరింది. అలాగే చెన్నైతో జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: జగన్ సర్కారు పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు.. బాబుకు కృతజ్ఞతలు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

తర్వాతి కథనం
Show comments