Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 టోర్నీ : మే 17 నుంచి షెడ్యూల్ రిలీజ్

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (23:21 IST)
ఐపీఎల్ 2025లో మిగిలిన 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకానుంది. మే 17 నుంచి మ్యాచ్‌లు తిరిగి ప్రారంభంకానున్నాయి. మొత్తం ఆరు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాటుచేశాయి. బెంగుళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. 
 
మే 29వ తేదీ నుంచి క్వాలిఫయర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫయర్ 2, జూన్ 3వ తేదీన ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే, ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. రెండు ఆదివారాలు డబుల్ హెడ్డర్లు మ్యాచ్‌లు ఉంటాయి. పంజాబ్ - ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిన సంగతి తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌ను కూడా నిర్వహించనుంది. అయితే, మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తారా? లేకపోతే అప్పటికే ఒక ఇన్నింగ్స్‌ కొనసాగుతోంది. దానిని అలాగే, కొనసాగిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. లీగ్ స్టేజ్‌లో 13, ప్లేఆఫ్స్‌లో 3, ఫైనల్‌ జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments