Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:02 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌‌లో తొలిసారి ఓ కెప్టెన్‌కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ‌‍ఓవర్ రేట్‌ కారణంగా ఆయన ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
గత సీజన్‌లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్‌ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో ముంబై తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ ఆడలేదు. శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్‌కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

తర్వాతి కథనం
Show comments