Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోజే ఐపీఎల్ 2024 ప్రారంభం.. తొలి మ్యాచ్ సీఎస్కేదే

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (23:00 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మే 22న ప్రారంభం కానుందని తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. 
 
రిటెన్షన్, రిలీజ్‌డ్ లిస్టు పుణ్యమా అనే దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబయి జట్టులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఇక ఆల్ క్యాష్ విధానంలో ప్లేయర్లు మార్చుకునేందుకు డిసెంబర్ 12 వరకు గడువు ఉంది. డిసెంబర్ 19న దుబాయి వేదికగా మినీ వేలం జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

తర్వాతి కథనం
Show comments