Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ - 9 : విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ

Webdunia
ఆదివారం, 29 మే 2016 (17:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సిద్దమయ్యాయి. రాత్రి 8 గంటలకు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
 
అయితే, ఈ ఫైనల్ పోరులో నెగ్గిన, ఓడిన జట్లకు వచ్చే డబ్బులు ఎంతనేది ఆసక్తికరమైన అంశం. తుది సమరంలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ, ఓడిన రన్నరప్ జట్టుకు రూ.11 కోట్లు అందుతుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయిన్స్ జట్లకు చెరో రూ.7.50 కోట్లు ఇవ్వనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ అసెంబ్లీ : 6 నెలల తర్వాత అడుగుపెట్టిన మాజీ సీఎం కేసీఆర్ (Video)

ప్రయాణికులకు అలెర్ట్ : ఆ నాలుగు రైళ్ళు సికింద్రాబాద్ నుంచి బయలుదేరవు...

అమరావతి 2.0 ప్రాజెక్టులో భాగం కానున్న ప్రధాని మోదీ.. ఆ వేడుకలకు హాజరు

ప్రభుత్వ ఉద్యోగం కోసం తాగుబోతు భర్తను హత్య చేసిన భార్య.. ఎక్కడ?

పాక్‌లో రైలు హైజాక్ ... 16 మంది రెబల్స్ కాల్చివేత... కొందరు బందీలకు విముక్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: యాభై మందిలో నేనొక్కడినే మిగిలా, అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా : కిరణ్ అబ్బవరం

శ్రీ రేవంత్ రెడ్డి ని కలవడంలో మోహన్ బాబు, విష్ణు ఆనందం- ఆంతర్యం!

నాకు శ్రీలీలకు హిట్ కపుల్ లా రాబిన్‌హుడ్ నిలబడుతుంది : నితిన్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments