Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా వేదికగా ఐపీఎల్ ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్‌లు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (16:15 IST)
స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2016 టోర్నీ మ్యాచ్‌లకు మహారాష్ట్రలో నెలకొన్న కరవు అడ్డంకిగా మారింది. దీంతో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మ్యాచ్‌లన్నింటినీ మే నెల ఒకటో తేదీ తర్వాత వేరే చోటికి తరలించాలని బాంబే హైకోర్టు విస్పష్ట ఆదేశాలను జారీచేసింది. ఈ తీర్పుతో పలు మ్యాచ్‌లను వేరే చోటికి తరలించారు. 
 
ఈ పరిస్థితుల్లో శుక్రవారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మ్యాచ్ వేదికలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లను ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లాలో నిర్వహించాలని తీర్మానించింది. అలాగే, పుణె సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వైజాగ్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments