Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:08 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టంచారు. ఈ క్రీడల్లో ఏకంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని మహిళా క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఈ యేడాది జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు రెండు బంగారు పతకాలను చేసుకున్నట్టయిది. అలాగే, ఇప్పటివరకు అన్ని విభాగాల్లో కలిపి భారత ఆటగాళ్లు 11 పతకాలను కైవసం చేసుకున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత మహిళా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. జట్టులో స్మృతి మందనా 46, జెమీమా రోడ్రిగ్స్ 42 చొప్పున పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత 117 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 4 ఓవర్లు వేసి ఆరు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. మరో బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా రెండు వికెట్లు తీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments