Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ కోసం 48 గంటల్లో జట్టును ఎంపిక చేస్తాం : బీసీసీఐ

ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా

Webdunia
ఆదివారం, 7 మే 2017 (13:43 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఆదివారం ఉదయం బీసీసీఐ సమావేశమైంది. ఇందులో ఐసీసీతో రెవెన్యూ షేరింగ్ మోడల్ సహా పలు అంశాలను చర్చించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపాలని తీర్మానించారు. 
 
జూన్ ఒకటో తేదీ నుంచి లండన్‌లో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందని, జట్టు ఎంపికను 48 గంటల్లో పూర్తి చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. 
 
కాగా, కొత్త ఆదాయ పంపిణీ విధానంతో బీసీసీఐ ఆదాయం 570 మిలియన్ డాలర్ల నుంచి 293 మిలియన్ డాలర్లకు తగ్గిపోనుండగా, దీనిపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీసీసీఐ, ట్రోఫీ నుంచి విరమించుకునే ఆలోచన చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖతార్‍‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్టు.. ఎందుకో తెలుసా?

ఇరాన్‌కు ఆయనే ప్రధాన శత్రువు - డోనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర : నెతన్యాహు

Married Couple: ప్రేమించి పెళ్లి.. నెల తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments