Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచకప్ సిరీస్.. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు లేదు..

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (14:27 IST)
పరిమిత 50 ఓవర్ల ప్రపంచకప్ సిరీస్ అక్టోబర్, నవంబర్‌లలో భారత్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సహా 10 జట్లు పాల్గొంటున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
 
భారత్ తన తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 5న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని జట్లూ సన్నద్ధమవుతున్నాయి.
 
ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కలేదు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
 
ప్రపంచకప్‌కు భారత జట్టు:- రోహిత్ శర్మ,  శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా శార్దూల్ ఠాగూర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్సర్ పటేల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments