Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వేదికగా థర్డ్ వన్డే మ్యాచ్ : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:47 IST)
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, మంగళవారం ఢిల్లీ వేదికగా మూడో వన్డే మ్యాచ్ మొదలైంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లూ ఒక్కో మ్యాచ్ గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డే మ్యాచ్‌ ఢిల్లీ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే.. 
సౌతాఫ్రికా : క్వింటన్ డికాక్, మలన్, హెండ్రిక్స్, మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, ఫెహ్లూక్వాయో, ఫోర్టుయిన్, ఎన్గిడి, నోర్ట్జే
 
భారత : శిఖర్ ధవాన్, గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అహ్మద్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆవేష్ ఖాన్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments