Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- వెస్టిండీస్ తొలి టీ-20: భారత విజయలక్ష్యం 150

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (22:49 IST)
India_West Indies
ధరోబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 జరగనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రోమన్ పావెల్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. 
 
నికోలస్ పూరన్ 41 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులు చేశారు. దీంతో విండీస్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. 
 
వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడి చేశారు. భారత జట్టులో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం.. అమలు ఎప్పటి నుంచంటే...

మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

తర్వాతి కథనం
Show comments