Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - శ్రీలంక వన్డే సిరీస్‌కు కొత్త షెడ్యూల్ ఇదే....

Webdunia
శనివారం, 10 జులై 2021 (08:36 IST)
భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. నిజానికి ఈ సిరీస్ ఈ నెల 13వ తేదీన ప్రారంభంకావాల్సివుంది. కానీ, కరోనా కారణంగా నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభంకానుంది. 
 
కొత్త షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 17వ తేదీన జరుగుతుంది. 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగుతుంది. టీ20 సిరీస్‌లో భాగంగా, జూలై 24న తొలి టీ20, 25న రెండో టీ20, 27న మూడో టీ20 నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా కొలంబో వేదికగా జరగనున్నాయి.
 
ఇకపోతే, శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ జట్టులో అందరూ యువ ఆటగాళ్లే వున్నారు. ప్రతీ ఒక్కరికి కూడా ఆడటానికి ఛాన్స్ లభిస్తుందని గతంలోనే ద్రావిడ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
 
భారత జట్టు వివరాలు.. 
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం
Show comments