Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్టులో భారత్ విజయభేరీ - సిరీస్‌లో 1-0 ఆధిక్యం

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (17:34 IST)
పంజాబ్‌లోని మొహాలీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తరపున రవీంద్ర జడేజా బ్యాట్‌తో పాటు బౌల్‌తో మెరిశాడు.
 
ఆల్‌రౌండర్ 175 పరుగులు చేసి, శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసేందుకు దోహదపడ్డాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 574/8 పరుగులు చేసింది. అలాగే, శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 47 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూడా తీశాడు. దీంతో లంకేయులు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ టెస్టులో లంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగులు చేసింది. భారత్ మాత్రం 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన లంక 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నిగ్స్ 222 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. లంక రెండో ఇన్నింగ్స్‌లో డిక్వెల్లా ఒక్కడే 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు, అశ్విన్ నాలుగు, షమీ 2 వికెట్లు చొప్పున తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రవీంద్ర జడేజాకు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైడ్రా కూల్చివేత కారణంగా మహిళ ఆత్మహత్య.. ఏపీ రంగనాథ్‌పై కేసు

నేపాల్‌లో భారీ వర్షాలు.. 102కి చేరిన మృతుల సంఖ్య.. 64 మంది గల్లంతు

రైలులో భారీ దొంగతనం.. మూడున్నర కేజీల బంగారు నగల్ని ఎత్తుకెళ్లారు..

సైబరాబాద్ పోలీసులు సీరియస్.. శబ్ధ కాలుష్యం.. 17 పబ్‌లకు లైసెన్స్ లేదు..

శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్‌ వద్ద చిరుతపులి - అధికారులు అప్రమత్తం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments