రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (09:28 IST)
పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేసి కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), జయదేవ్(1) వికెట్లతో శ్రీలంక నడ్డి విడిచారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 డిసెంబర్ 24న ముంబైలో జరగనుంది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 118(10 పోర్లు, 12 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రాహుల్ 89, ధోనీ (28) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రదీప్(2), పెరెరా(2) చమీర (1) వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments