Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (09:28 IST)
పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేసి కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), జయదేవ్(1) వికెట్లతో శ్రీలంక నడ్డి విడిచారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 డిసెంబర్ 24న ముంబైలో జరగనుంది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 118(10 పోర్లు, 12 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రాహుల్ 89, ధోనీ (28) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రదీప్(2), పెరెరా(2) చమీర (1) వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments