Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో రెండో వన్డే.. 4 వికెట్ల తేడాతో విజయం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:03 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఫెర్నాండో 50 పరుగులు, మెండిస్ 34 పరుగులు, దునిత్ 32 పరుగులు చేశారు. 
 
తద్వారా శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి భారత జట్టుకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు తరఫున సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం కేఎల్ రాహుల్ 64 పరుగులు, పాండ్యా 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. తద్వారా భారత జట్టు 43.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

తర్వాతి కథనం
Show comments