Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో రెండో వన్డే.. 4 వికెట్ల తేడాతో విజయం

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (22:03 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. రెండో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లంక జట్టులో ఫెర్నాండో 50 పరుగులు, మెండిస్ 34 పరుగులు, దునిత్ 32 పరుగులు చేశారు. 
 
తద్వారా శ్రీలంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులు చేసి భారత జట్టుకు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు తరఫున సిరాజ్ 3 వికెట్లు, కుల్దీప్ 3 వికెట్లు, ఉమ్రాన్ 2 వికెట్లు తీశారు. 
 
అనంతరం కేఎల్ రాహుల్ 64 పరుగులు, పాండ్యా 36 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశారు. తద్వారా భారత జట్టు 43.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments