Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఈవెంట్‌కు ట్రయల్ - నేటి నుంచి సఫారీలతో భారత్ ఢీ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (11:57 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చే నెలలో ప్రారంభంకానుంది. దీనికి సన్నాహకంగా భావించే సౌతాఫ్రికా, భారత జట్ల మధ్య టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లూ తిరువనంతపురానికి చేరుకున్నాయి. స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబరు 2వ తేదీన అస్సోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరి టీ20 మ్యాచ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ వేదికగా జరుగుతుంది. 
 
కాగా, ఇటీవల పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని మంచి ఊపుమీదుంది. సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌లలో కూడా తమ సత్తా చాటాలని భారత క్రికెటర్లు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ జట్టు ఆస్ట్రేలియా దేశానికి బ
యలుదేరి వెళుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments