Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వన్డే మ్యాచ్ : తొలిసారి సాధారణ సభ్యుడుగా కోహ్లీ

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (14:20 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధారణ సభ్యుడులా మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా భారత క్రికెట్ జట్టు తరపున వెంకటేష్ అయ్యర్ తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన భారత జట్టులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌ ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టులో కీలక బౌలర్ రబడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలు బౌలింగ్ ఎంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments