Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి వన్డే మ్యాచ్ : తొలిసారి సాధారణ సభ్యుడుగా కోహ్లీ

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (14:20 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధారణ సభ్యుడులా మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా భారత క్రికెట్ జట్టు తరపున వెంకటేష్ అయ్యర్ తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన భారత జట్టులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్‌ ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టులో కీలక బౌలర్ రబడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలు బౌలింగ్ ఎంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments