Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాపై ఆరో గెలుపు మనదే.. కోహ్లీ అదుర్స్.. భారత్ ఘనవిజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (09:18 IST)
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ను గెలుచుకుని టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్ల దెబ్బకు 204పరుగులకే సఫారీ టీమ్ ఆలౌట్ అయ్యింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 82 బంతుల్లో 103 పరుగులు చేసిన కోహ్లీ 17ఫోర్లతో సఫారీ బౌలర్లపై పంజా విసిరాడు. కోహ్లీ సెంచరీతో భారత్ గెలుపు సునాయాసమైంది. 
 
ఇకపోతే.. 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''తో పాటు, ''మ్యాన్ ఆఫ్ ది సిరీస్"ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments