Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి నో రెస్ట్.. కివీస్‌తో ట్వంటీ-20 సిరీస్ ఆడాల్సిందే.. బీసీసీఐ సెలక్టర్లు

కివీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన టీమిండియా.. ఇక జరుగనున్న మ్యాచ్‌ల్లో ఆచితూచి వ్యవహరించాల్సి వుంది. అయితే తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడ

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (14:13 IST)
కివీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన టీమిండియా.. ఇక జరుగనున్న మ్యాచ్‌ల్లో ఆచితూచి వ్యవహరించాల్సి వుంది. అయితే తొలి వన్డేలో శతకం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. విరామం లేకుండా క్రికెట్ సిరీస్‌లు ఆడిన కోహ్లీ అలసిపోయాడని, ఈ నేపథ్యంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరం కానున్నట్లు వార్తలొచ్చాయి. 
 
అయితే  విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారనుకున్నా... సెలక్టర్లు రొటేషన్‌కు మొగ్గు చూపలేదు. కివీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో కోహ్లీకి స్థానం కల్పించింది. ఇక నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్‌లలో ఇండియా-ఏ తరపున ఆడిన సిరాజ్ సత్తా చాటాడు. దీంతో, అతనికి టీ20ల్లో బెర్త్ దక్కింది.
 
టీ20 టీమ్ ఆటగాళ్లు వీరే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మెహమ్మద్ సిరాజ్, ఆశిష్ నెహ్రా.
 
అయితే ఆశిష్ నెహ్రాను కేవలం ఒక మ్యాచ్‌కు మాత్రమే ఎంపిక చేశారు. ఈ మ్యాచ్ తర్వాత నెహ్రా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. భారత్-న్యూజలాండ్ మధ్య మొత్తం మూడు టీ20లు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments