Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ముంబై వేదికగా రెండో టెస్ట్.. ఆ ముగ్గురు ఔట్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:29 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగనుంది. అయితే, ఈ టెస్ట్ కోసం భారత్ ప్రకటించిన జట్టులో రహానే, జడేజా, ఇషాంత్ శర్మలను పక్కనపెట్టారు. కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ చేతి వేలికి గాయం కాగా, జడేజాకు కుడిచేతి మడమకు గాయమైంది. 
 
అలాగే, రహానే కూడా కాన్పూరు టెస్ట్ మ్యాచ్‌లోనే తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఈ ముగ్గురిని ముంబై టెస్టు కోసం ఎంపిక చేయలేదు. వారి స్థానాల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్‌లకు చోటు కల్పించారు. అలాగే, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు కూడా గాయమైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ముంబై పిచ్‌పై తేమ అధికంగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. దీనికితోడు వర్షం కురవడం వల్ల పిచ్ చిత్తడిగా మారింది. ఫలితంగా 10.30 గంటలకు ఫీల్డ్ అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments