Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ ట్వంటీ20 : టాస్ గెలిచిన రోహిత్ - కివీస్ బ్యాటింగ్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:12 IST)
స్వదేశంలో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేశారు.
 
తొలి ట్వంటీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి, పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేన్‌కు అవకాశం కల్పించారు. ఇది ఇతనికి తొలి ట్వంటీ20 మ్యాచ్ కావడం గమనార్హం. 
 
అలాగే, న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేశారు. లోకీ ఫెర్గ్యూసన్, రచిన్ రవీంద్ర, టాడ్ ఆసిల్‌లను తప్పించి వారి స్థానంలో ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, జిమ్మీ నిషమ్‌లకు చోటు కల్పించారు. కాగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments