Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ ట్వంటీ20 : టాస్ గెలిచిన రోహిత్ - కివీస్ బ్యాటింగ్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (19:12 IST)
స్వదేశంలో పర్యాటక జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్వంటీ 20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాంచీ వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేశారు.
 
తొలి ట్వంటీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి, పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేన్‌కు అవకాశం కల్పించారు. ఇది ఇతనికి తొలి ట్వంటీ20 మ్యాచ్ కావడం గమనార్హం. 
 
అలాగే, న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేశారు. లోకీ ఫెర్గ్యూసన్, రచిన్ రవీంద్ర, టాడ్ ఆసిల్‌లను తప్పించి వారి స్థానంలో ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, జిమ్మీ నిషమ్‌లకు చోటు కల్పించారు. కాగా, తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

తర్వాతి కథనం
Show comments