Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ అరుదైన ఘనత: సచిన్‌కి తర్వాత అత్యధిక శతకాలు సాధించిన విరాట్

భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన 200 వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్‌ (49) తర్వాత అత్యధిక శతకాలు బాదేస

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:11 IST)
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన 200 వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్‌ (49) తర్వాత అత్యధిక శతకాలు బాదేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అతడు తన అత్యుత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.
 
తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ-ధోనీల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ వంద పరుగులు పూర్తి చేశాడు. 108 బంతుల్లో కోహ్లీ 100 పరుగులు కొట్టాడు. దీంతో, వన్డే కెరీర్‌లో కోహ్లీ తన 31వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 7 ఫోర్లు, 1 సిక్స్‌ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ధోనీ అవుట్ కావడంతో కోహ్లీకి జతకట్టిన పాండ్యా దూకుడుగా ఆడుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

తర్వాతి కథనం
Show comments