Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ రీ ఎంట్రీ

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (16:18 IST)
టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు స్ట్రోక్‌ ప్లేయర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌  సిద్ధమయ్యారు. ఐర్లాండ్‌తో ఆది, మంగళవారాల్లో జరిగే రెండు టీ20ల్లో ఈ ఇద్దరికీ తుది జట్టులో చోటు ఖాయమైనట్టు తెలుస్తోంది.
 
శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్ననేపథ్యంలో వీరి స్థానాల్లో సూర్య, సంజూ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్‌ సందర్భంగా అయిన ముంజేయి గాయం నుంచి కోలుకున్న సూర్య తో పాటు టీ20 టీమ్‌లో ప్లేస్‌ ఖాయం చేసుకోవాలని చూస్తున్న శాంసన్‌ ఈ సిరీస్‌లో చెలరేగాలని చూస్తున్నాడు. 
 
సౌతాఫ్రికాతో టీ20ల్లో అవకాశం రాని 'జమ్మూ ఎక్స్‌ప్రెస్‌' ఉమ్రాన్‌ మాలిక్‌, యార్కర్ల స్పెషలిస్ట్‌ అర్షదీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టే చాన్స్‌ కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

తర్వాతి కథనం
Show comments