Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హోటళ్ళలో ఫోటోలు తీసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (15:46 IST)
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్ - భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్ హామ్ వేదికకానుంది. ఇందుకోసం ఇరు జట్లూ బర్మింగ్ హామ్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌లో బసచేసివుంది. ఈ జట్టుతో పాటు.. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 
 
అయితే, టీమిండియా ఆటగాళ్లు బసచేసిన నక్షత్ర హోటల్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆటగాళ్లను, వారి కుటుంబసభ్యులను ఫొటోలు తీస్తూ హోటల్‌లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆటగాళ్లు ఉంటున్న గదుల చుట్టూ తిరుగుతూ, తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. 
 
దీంతో అప్రమత్తమైన భారత క్రికెట్ జట్టు సభ్యులు మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించగా, మేనేజ్‌మెంట్ వెంటనే స్పందించి హోటల్ యాజమాన్యానికి గట్టిగా ఫిర్యాదు చేసింది. దాంతో, హోటల్ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గుర్ని తీవ్రంగా హెచ్చరించి అక్కడినుంచి పంపించివేసింది. ఈ ఘటన ఆటగాళ్ళలో ఆందోళన రేకెత్తించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments