Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని జయించలేకే ఓడిపోయాం : సౌతాంప్టన్ టెస్ట్ ఫలితంపై కోహ్లీ కామెంట్స్

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిర

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:29 IST)
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కేవలం 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక కోహ్లీ సేన ఓడిపోయింది.
 
దీనిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ స్పందిస్తూ, 'ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. లోయర్ ఆర్డర్ బాగా ఆడింది. ఇలాంటి పిచ్ పై 245 రన్స్ సాధించడం గొప్ప విషయం. ఈ టార్గెట్ విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఛేజింగ్‌లో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. కానీ ఒత్తిడితో త్వరగా అవుటయ్యాం. పూజారా, రహానే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు' అని కోహ్లీ అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

తర్వాతి కథనం
Show comments