Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌ను చితక్కొట్టిన రోహిత్ శర్మ... రెండో టీ20లో ఘన విజయం

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (09:21 IST)
రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును భారత కెప్టెన్ రోహిత్ శర్మ చితక్కొట్టాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు విసిరిన 154 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. 
 
గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 
 
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 43 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేయడంతోపాటు.. శ్రేయాస్ అయ్యర్ 24, శిఖర్ ధవాన్ 31 పరుగులు చేయడంతో మరో 26 బంతులు మిగిలివుండగానే మ్యాచ్ ఫినిష్ అయింది. ఫలితంగా 3 మ్యాచ్‌లో సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్‌పూర్‌లో జరగనుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments