Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణ... సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందా?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:23 IST)
ఆస్ట్రేలియాలో కరోనా విజృంభిస్తోంది. సిడ్నీలో ఆ టెన్షన్ మరీ ఎక్కువగా ఉంది. అయితే భారత్‌తో జరగాల్సిన మూడవ టెస్టుకు వేదిక అయిన సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ వేదికనే స్టాండ్‌బైగా కన్ఫర్మ్ చేశారు. ఎంసీజీ మైదానంలో మూడవ టెస్ట్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా పేర్కొంది. 
 
వాస్తవానికి జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ టెస్టు జరగాల్సి ఉంది. కానీ ఆ టెస్టును మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కూడా మెల్‌బోర్న్‌లో జరగనుంది.
 
డిసెంబర్ 26వ తేదీ నుంచి రెండవ టెస్టు ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం న్యూ సౌత్ వెల్స్‌లో రికార్డు స్థాయిలో కరోనా టెస్టింగ్ జరుగుతోందని, కేసులు అదుపులోనే ఉన్నాయని, కానీ ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే, అప్పుడు మూడవ టెస్టు కోసం ప్రత్యామ్నాయ వేదిక సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లే తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments