Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ టెస్టులో ఆడే భారత జట్టు.. బీసీసీఐ ప్రకటన.. అశ్విన్ డౌటే..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (14:53 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న సిడ్నీ టెస్టులో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కడం అనుమానమేనని టాక్. గురువారం నుంచి సిడ్నీలో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇందులో ఆడే 13 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఈ నాలుగు, చివరి టెస్టులో అశ్విన్ ఆడటం అనుమానంగా మారింది. 
 
 అశ్విన్ సిడ్నీ టెస్టులో ఆడుతాడా లేదా అనేది గురువారం ఉదయమే తెలుస్తోంది. ఉదర సంబంధిత రుగ్మతతో అశ్విన్ బాధపడుతున్నాడని.. చివరి టెస్టు ప్రారంభం లోపు ఆయన తేరుకుంటాడని టాక్. ఈ జట్టులో ఇషాంత్ శర్మకు బదులు ఉమేష్ యాదవ్‌కు స్థానం దక్కింది. కుల్ దీప్‌ యాదవ్ కూడా సిడ్నీ జట్టులో బరిలోకి దిగనున్నాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆతని భార్య పండంటి పాపాయికి జన్మనివ్వడంతో భారత్‌కు కదిలి వెళ్లాడు. 
 
జట్టు వివరాలు.. 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, పాంట్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, అశ్విన్, షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, ఉమేష్ యాదవ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

తర్వాతి కథనం
Show comments