Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మరోసారి 'ధోని'జమ్... ఆసీస్ పై టీమిండియా ఘన విజయం

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (21:42 IST)
హైదరాబాదులో మరోసారి 'ధోని'జమ్‌ను చూశారు క్రికెట్ క్రీడాభిమానులు. నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ధోనీ విజయ తీరాలకు చేర్చాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు 81 పరగుల వద్ద వరుస షాకులు ఇచ్చారు ఆసీస్ ఆటగాళ్లు. 
 
కోహ్లి ఎల్‌బి డబ్ల్యుగా వెనుదిరగడంతో ఇక ఆ తర్వాత రోహిత్ (37), రాయుడు(12)ను పెవిలియన్ ముఖం పట్టాల్సి వచ్చింది. దాంతో 99 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో ధోనీ, జాదవ్ ఆదుకున్నారు. అర్థ శతకాలతో ఇద్దరూ విజయానికి బాటలు వేశారు. కాగా ధోనీ వన్డేల్లో 71వ హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. మొత్తమ్మీద ధోనీ ఆటతీరు హైదరాబాదులో కనువిందు చేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments