Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో సౌతాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా!

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (16:06 IST)
భారత క్రికెట్టు ఈ యేడాది నవంబరు నెలలో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా నాలుగు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ క్రికెట్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భారత క్రికెట్ జట్టు నవంబరు 8 నుంచి 15 వరకు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. 2024-25 సీజన్‌కు స్వదేశంలో భారత్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన అనంతరం.. దక్షిణాఫ్రికా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
 
షెడ్యూల్‌ ఇదే..
తొలి టీ20: నవంబర్‌ 8, వేదిక డర్బన్‌
రెండో టీ20: నవంబర్‌ 10, వేదిక గబేహా
మూడో టీ20: నవంబర్‌ 13, వేదిక సెంచూరియన్‌
నాలుగో టీ20: నవంబర్‌ 15, జొహన్నెస్‌బర్గ్‌
గత ఏడాది భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలవగా.. టెస్టు, టీ20 సిరీస్‌ల్లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేస్తాను : నటుడు మోహన్‌బాబు

భారాస ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు షాక్.. కస్టడీ పొడగింపు!!

కలెక్టర్‌పై నోరు జారిన భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ... కొత్త నేరాల చట్టం కింద కేసు!! (Video)

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్డా!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

తర్వాతి కథనం