Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో టీమిండియా వైట్ బాల్ టూర్ ... ఆగస్టు నుంచి ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (14:40 IST)
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టూర్ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఢాకాకు వెళ్లనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా, బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళి, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుంది. జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ జూలై నాలుగో తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 
 
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ 
తొలి వన్డే మ్యాచ్ - ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే మ్యాచ్ - ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే మ్యాచ్ - ఆగస్టు 23 (ఛట్టోగ్రామ్)
 
భారత్ - బంగ్లాదేశ్ టీ20 సిరీస్ 
తొలి టీ20 - ఆగస్టు 26 (ఛట్టోగ్రామ్)
రెండో టీ20 - ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20 - ఆగస్టు 31 (మిర్పూర్) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ ధర రూ.23 కోట్లా??

మద్యం మత్తు: అవతల రోడ్డుపై వెళ్తున్న బైకును ఢీకొన్న టిప్పర్ లారీ (వీడియో)

Thunderstorms: జూన్ 2 నుండి 4 వరకు ఏపీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

తర్వాతి కథనం
Show comments