బంగ్లాదేశ్‌లో టీమిండియా వైట్ బాల్ టూర్ ... ఆగస్టు నుంచి ప్రారంభం

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (14:40 IST)
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టూర్ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఢాకాకు వెళ్లనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా, బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళి, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుంది. జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ జూలై నాలుగో తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 
 
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ 
తొలి వన్డే మ్యాచ్ - ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే మ్యాచ్ - ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే మ్యాచ్ - ఆగస్టు 23 (ఛట్టోగ్రామ్)
 
భారత్ - బంగ్లాదేశ్ టీ20 సిరీస్ 
తొలి టీ20 - ఆగస్టు 26 (ఛట్టోగ్రామ్)
రెండో టీ20 - ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20 - ఆగస్టు 31 (మిర్పూర్) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments