Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (09:53 IST)
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగి కారు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయపటపడ్డారు. కానీ, తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా రూర్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ చేస్తూ ఢిల్లీకి వెళుతున్నాడు. డివైడర్‌ను డీకొట్టగానే ఒక్కసారిగా కారులో నుంచి మటలు చెలరేగాయి. దీంతో కారు డోరు అద్దాలు పగులగొట్టి కారులో నుంచి బయటకు దూకేశాడు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా దగ్ధమైపోయింది. 
 
ఈ ఘటనపై పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకుని పంత్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ మెరుగైన వైద్య సేవల కోసం డెహ్రూడూన్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments