జూన్2026 జూలై ఒకటో తేదీ నుంచి ఇంగ్లండ్ - భారత్ వన్డే క్రికెట్

ఠాగూర్
గురువారం, 24 జులై 2025 (16:10 IST)
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ల జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఈ టూర్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వైట్ బాల్ క్రికెట్ సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 2026 జూలై ఒకటో తేదీ నుంచి ఈ పర్యటన షురూకానుంది. 
 
ఈ టోర్నీలో భాగంగా, తొలి టీ20 జూలై 1 (డుర్హామ్), రెండో టీ20 జూలై 4 (మాంచెష్టర్),  మూడో టీ20 జూలై 7 (నాటింగ్ హామ్), నాలుగో టీ20 జూలై 9 (బ్రిస్టల్), ఐదో టీ20 జూలై 11 (సౌతాంఫ్టన్)ను నిర్వహిస్తారు. అలాగే, మూడు వన్డే సిరీస్‌లో భాగంగా, మొదటి వన్డే మ్యాచ్ జూలై 14న బర్మింగ్ హామ్, రెండో వన్డే మ్యాచ్ జూలై 16వ తేదీన కార్డిఫ్, మూడో  వన్డే జూలై 19వ తేదీన లార్డ్స్‌లో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments