Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో సిరీస్ రద్దు-మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:51 IST)
మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు అర్హత సాధించింది. ఆతిథ్య హోదాతో న్యూజిలాండ్ నేరుగా మెగాటోర్నీకి ఎంపిక కాగా.. ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  
 
ఇకపోతే.. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ వేదిక కానుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకోవడం ద్వారా టీమిండిగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం జరిగింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య గత కొన్నేళ్ల పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
వాస్తవానికి భారత్‌, పాక్ మధ్య గతేడాది ద్వితీయార్థంలో జరుగాల్సిన సిరీస్‌.. ప్రభుత్వ అనుమతుల కారణంగా వాయిదా పడింది. చివరకు ఆ సిరీస్ రద్దు కావడంతో క్వాలిఫయింగ్ పాయింట్లలో ముందంజలో ఉన్న మిథాలీసేన ముందంజ వేసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments