Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో సిరీస్ రద్దు-మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:51 IST)
మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు అర్హత సాధించింది. ఆతిథ్య హోదాతో న్యూజిలాండ్ నేరుగా మెగాటోర్నీకి ఎంపిక కాగా.. ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  
 
ఇకపోతే.. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ వేదిక కానుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకోవడం ద్వారా టీమిండిగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం జరిగింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య గత కొన్నేళ్ల పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
వాస్తవానికి భారత్‌, పాక్ మధ్య గతేడాది ద్వితీయార్థంలో జరుగాల్సిన సిరీస్‌.. ప్రభుత్వ అనుమతుల కారణంగా వాయిదా పడింది. చివరకు ఆ సిరీస్ రద్దు కావడంతో క్వాలిఫయింగ్ పాయింట్లలో ముందంజలో ఉన్న మిథాలీసేన ముందంజ వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments