Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో సిరీస్ రద్దు-మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:51 IST)
మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు అర్హత సాధించింది. ఆతిథ్య హోదాతో న్యూజిలాండ్ నేరుగా మెగాటోర్నీకి ఎంపిక కాగా.. ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  
 
ఇకపోతే.. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ వేదిక కానుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకోవడం ద్వారా టీమిండిగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం జరిగింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య గత కొన్నేళ్ల పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
వాస్తవానికి భారత్‌, పాక్ మధ్య గతేడాది ద్వితీయార్థంలో జరుగాల్సిన సిరీస్‌.. ప్రభుత్వ అనుమతుల కారణంగా వాయిదా పడింది. చివరకు ఆ సిరీస్ రద్దు కావడంతో క్వాలిఫయింగ్ పాయింట్లలో ముందంజలో ఉన్న మిథాలీసేన ముందంజ వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

హీరో శ్రీకాంత్‌ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

తర్వాతి కథనం
Show comments