Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో వన్డేలో భారత్‌కు ముచ్చెమటలు... ఎట్టకేలకు సిరీస్ క్లీన్ స్వీప్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (21:44 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం మూడో వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే బౌలర్లు భారత ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. అయినప్పటికీ విజయం మాత్రం భారత్‌నే వరించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో ధవన్ 40, రాహుల్ 30, గిల్ 130, కిషన్ 50, హుడా 1, శాంసన్ 15, అక్సర్ పటేల్ 1, ఠాకూర్ 5, డీ చాహర్ 1, కుల్దీప్ యాదవ్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇందులో శుభమన్ గిల్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. మొచ్చం 82 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. 
 
ఆ తర్వాత 290 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 276 పరుగులు చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్లలో చాహర్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్‌లు తలా రెండేసి వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ మూడు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

తర్వాతి కథనం
Show comments