Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-ఆస్ట్రేలియా-శ్రీలంక సిరీస్.. షెడ్యూల్ ప్రకటన

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (17:23 IST)
చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది భారత జట్టు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. జనవరి 3న శ్రీలంకతో సిరీస్ ప్రారంభమై జనవరి 15వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
 
అలాగే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌తో సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో భారత జట్టు సిరీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. 
 
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మార్చి 22న చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత చెన్నైలో మ్యాచ్ జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments