Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-ఆస్ట్రేలియా-శ్రీలంక సిరీస్.. షెడ్యూల్ ప్రకటన

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (17:23 IST)
చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది భారత జట్టు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. జనవరి 3న శ్రీలంకతో సిరీస్ ప్రారంభమై జనవరి 15వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
 
అలాగే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌తో సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో భారత జట్టు సిరీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. 
 
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మార్చి 22న చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత చెన్నైలో మ్యాచ్ జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

తర్వాతి కథనం
Show comments