ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:13 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి వన్డేలోనూ భారత జట్టు చెమటోడ్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ విజయాన్ని టీమిండియా ఆటగాళ్లు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. దీనికి సంబంధించిన వీడియోను సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ప్రముఖ పంజాబీ పాట "కాలా చష్మా"కు భారతజట్టులోని స్టార్లంతా డ్యాన్స్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments