Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:13 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి వన్డేలోనూ భారత జట్టు చెమటోడ్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ విజయాన్ని టీమిండియా ఆటగాళ్లు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. దీనికి సంబంధించిన వీడియోను సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ప్రముఖ పంజాబీ పాట "కాలా చష్మా"కు భారతజట్టులోని స్టార్లంతా డ్యాన్స్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments