Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరమాస్ స్టెప్పులతో దుమ్మురేపిన భారత ఆటగాళ్లు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:13 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది. సోమవారం జరిగిన చివరి వన్డేలోనూ భారత జట్టు చెమటోడ్చి 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ విజయాన్ని టీమిండియా ఆటగాళ్లు ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. దీనికి సంబంధించిన వీడియోను సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఈ వీడియోలో ప్రముఖ పంజాబీ పాట "కాలా చష్మా"కు భారతజట్టులోని స్టార్లంతా డ్యాన్స్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments