Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : భారత్ గెలవాలంటూ పాక్ ఆటగాళ్ళ ప్రార్థనలు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:43 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం సూపర్-12, గ్రూపు బిలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచితీరాలంటూ పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు.. ఆ దేశ క్రికెట్ అభిమానులు కోరుకుంటూ, ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి ఓ కారణం లేకపోలేదు. 
 
పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు భారత్, జింబాబ్వే జట్లతో మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అదేసమయంలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై భారత్ గెలిస్తే పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు చేజారిపోతాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాలంటూ పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాదండోయ్.. జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లపై కూడా విజయం సాధించాలని కోరుకుంటుంది. 
 
మరోవైపు, పాకిస్థాన్ జట్టు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సివుంది. వీటిలో ఆదివారం క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక పాకిస్థాన్ ఓడితే మాత్రం ఆ జట్టు నేరుగా ఇంటికి చేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments