Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో తొలి ట్వంటీ-20: టీమిండియా పరాజయం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (23:14 IST)
కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. కివీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..  ట్వంటీ-20 సిరీస్ తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో కివీస్ మూడు టీ-20ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో వుంది. 
 
న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) చివర్లో అర్థసెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. 
 
కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ రెండు, కెప్టెన్ శాంటర్న్ 2, ఫెర్గుసన్ 2, డఫీ 1, సోధీ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments