Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో తొలి ట్వంటీ-20: టీమిండియా పరాజయం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (23:14 IST)
కివీస్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. కివీస్‌పై వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..  ట్వంటీ-20 సిరీస్ తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో కివీస్ మూడు టీ-20ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో వుంది. 
 
న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50) చివర్లో అర్థసెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. 
 
కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్ రెండు, కెప్టెన్ శాంటర్న్ 2, ఫెర్గుసన్ 2, డఫీ 1, సోధీ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

ఏపీలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ - ఒక పోస్టుకు 35 మంది పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

తర్వాతి కథనం
Show comments