Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై వేదికగా ఐదో టీ20 మ్యాచ్ : భారత్ బ్యాటింగ్

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:53 IST)
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ భారత్‌ను బ్యాటింగ్‌కు తొలుత ఆహ్వానించాడు. మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల టోర్నీని భారత్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. నామమాత్రమైన ఐదో టీ20లో కూడా విజయం సాధించి ఈ సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్‌లో ఒక మార్పు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీని తీసుకున్నారు. 
 
భారత జట్టు : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్, రింకు సింగ్, శివమ్ దూబె, హార్దిక పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి. 
 
ఇంగ్లండ్ : ఫీల్ సాల్ట్ బెన్ డకెట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టన్, జాకబ్ బెతల్ బ్రైడన్ కార్స్, జెమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్, మార్క్ వుడ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments