నాగ్‌పూర్ టీ20 మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (20:09 IST)
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం రాత్రి 7 గంటలకు నాగ్‌పూర్ వేదికగా టీ20 మ్యాచ్ జరగాల్సివుండగా, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభంకావడం మరింత ఆలస్యంకానుంది. 
 
నాగ్‌పూర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌ తడవకుండా కవర్లు కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్ కూడా పలు ప్రాంతాల్లో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో మైదానం మ్యాచ్‌కు అనువుగా సిద్ధం చేసేందుకు మైదానం సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
మొత్తం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. దీంతో నాగ్‌పూర్‌లో మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments